ఎస్‌ఎస్‌సి తాజాగా జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రకటన ద్వారా 104 మంది జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ మరియు హిందీ ప్రాధ్యాపక్ సిబ్బందిని భర్తీ చేయున్నారు. హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో…

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ నియామక ప్రక్రియ మూడు దశలలో నిర్వహిస్తారు. మొదటి దశలో టైర్ I పేరుతొ సీబీటీ విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో డిస్క్రిప్టివ్ విధానంలో టైర్ II పరీక్షను జరుపుతారు. రెండవ…

తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్’లో క్లాస్ 6th & ఇంటర్ ప్రవేశాలు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS) కి చెందిన వరంగల్ సైనిక్ స్కూల్ యందు 2022 – 23 విద్య ఏడాదికి సంబంధించి క్లాస్…

తెలంగాణ గురుకుల విద్య సంస్థల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS) లలో 2022 – 23 విద్య ఏడాదికి సంబంధించి జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన…

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, 8 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం ‘సైన్స్ ఛాలెంజ్’ని నిర్వహిస్తోంది. సీబీఎస్ఈ తో పాటుగా అన్ని బోర్డులకు చెందిన 8 నుండి 10వ తరగతి విద్యార్థులు జనవరి 17 నుండి ఫిబ్రవరి 28,…

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పోస్టుల నియామక ప్రక్రియ రెండు దశలలో నిర్వహించబడుతుంది. మొదటి దశలో టైర్ I కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, రెండవ దశలో టైర్ II సీబీఈ నిర్వహిస్తారు. ఈ రెండు దశల పరీక్షలకు సంబంధించి పూర్తి సిలబస్ అంశాలు తెలుసుకోండి.…

అకాడమిక్ ఇయర్ 2021-22 కు సంబంధించి నీట్ యూజీ కోర్సుల కౌన్సిలింగ్ షెడ్యూల్ వెలువడింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడుత కౌన్సిలింగ్ 19 జనవరి 2022 నుండి ప్రారంభం అవుతుంది. తొలి విడుత కౌన్సిలింగులో…

వార్షిక కుటుంబ ఆదాయం లక్ష లోపు ఉండే బీడీ, సినీ, ఐరన్ ఒర్/మాంగినీస్ ఒర్, క్రోమ్ ఒర్ (IOMC) మరియు లైమ్ స్టోన్, డోలమైట్ (LSDM) వంటి మైనింగ్ స్థావరాల్లో పనిచేసే కార్మికుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం విద్య సాయం (ఎడ్యుకేషనల్…

మొదటి డ్యూయల్-మోడ్ వాహనాన్ని ఆవిష్కరించిన జపాన్ రైలు మరియు రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే ప్రపంచ మొట్టమొదటి డ్యూయల్ – మోడ్ వాహనాన్ని జపాన్‌లోని కైయో పట్టణంలో ఆవిష్కరించారు. మినీ బస్సు ఆకారంలో ఉండే ఈ వాహనం 21 మంది…

రైల్వే బోర్డు కొత్త చీఫ్‌గా వీకే త్రిపాఠి ఇండియన్ రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా వీకే త్రిపాఠి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్‌లోని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సునీత్ శర్మ స్థానంలో…