నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(5 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
- భువనేశ్ కుమార్
- భారతి కులకర్ణి
- పరమేశ్ శివమణి
- అమృత్ మోహన్ ప్రసాద్
సమాధానం
2. భారతి కులకర్ణి
2. తడోబా - అంధారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
- ఒడిశా
- మహారాష్ట్ర
- కర్ణాటక
- అసోం
సమాధానం
2. మహారాష్ట్ర
3. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
- కవిత సహియ
- ఆర్తి సార్టిన్
- భువనేశ్ కుమార్
- మనోజ్ సిన్హా
సమాధానం
3. భువనేశ్ కుమార్
4. న్యూయార్క్లో జరిగిన మహిళల ప్రపంచ బ్లిట్జ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు?
- ఆర్ వైశాలి
- కోనేరు హంపి
- లీ టింగ్లీ
- జు వెన్జున్
సమాధానం
4. జు వెన్జున్
5. పురుషుల ప్రపంచ బ్లిట్జ్ టైటిల్ను మాగ్నస్ కార్లసన్తో పంచుకున్న నెపోమ్నియాచ్చి ఏ దేశానికి చెందినవారు?
- జపాన్
- రష్యా
- చైనా
- యూఎస్
సమాధానం
2. రష్యా
6. మహాభారతంలో పర్యావరణ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు గార్డెన్ను ఏ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చేసింది?
- హర్యానా
- ఉత్తరప్రదేశ్
- మహారాష్ట్ర
- ఉత్తరాఖండ్
సమాధానం
4. ఉత్తరాఖండ్
7. భారతదేశంతో పాటు ఏ పొరుగు దేశంలో లోసర్ పండుగను ప్రధానంగా నూతన సంవత్సరంగా జరుపుకొంటారు?
- నేపాల్
- శ్రీలంక
- బంగ్లాదేశ్
- మయన్మార్
సమాధానం
1. నేపాల్
8. దేశంలో మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
- తమిళనాడు
- కేరళ
- కర్ణాటక
- గోవా
సమాధానం
1. తమిళనాడు
9. న్యూఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన పూజారి గ్రంథి పథకం కింద ప్రతి నెలా అర్చకులకు ఎంత డబ్బు ఇచ్చారు?
- రూ.12,000
- రూ.15,000
- రూ.18,000
- రూ.20,000
సమాధానం
3. రూ.18,000
10. పీఎం ఆయుష్మాన్ భారత్ హెళ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
- 2019
- 2021
- 2022
- 2023
సమాధానం
2. 2021
11. కింగ్స్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2024లో భారత ఆటగాడు లక్ష్యసేన్ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?
- బంగారు
- రజతం
- కాంస్యం
- నాలుగో స్థానం
సమాధానం
3. కాంస్యం
12. స్పేడెక్స్ మిషన్లో ఏ ప్రయోగ వాహనంతో సంబంధం కలిగి ఉంది?
- పీఎస్ఎల్వీ సీ - 60
- జీఎస్ఎల్వీ ఎంకె - 3
- ఏఎస్ఎల్వీ
- ఏదీకాదు
సమాధానం
1. పీఎస్ఎల్వీ సీ - 60
13. గ్రామీణ క్రికెట్ లీగ్ను ప్రారంభించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
- బీహార్
- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- ఉత్తరప్రదేశ్
సమాధానం
1. బీహార్
14. కీలక ఖనిజాల అభివృద్ధికి కేంద్రం ఎన్ని రూ.కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం)కు ఆమోదముద్ర వేసింది?
- రూ. 34,300 కోట్లు
- రూ.40,000 కోట్లు
- రూ. 36,400 కోట్లు
- రూ. 44,700 కోట్లు
సమాధానం
1. రూ. 34,300 కోట్లు
15. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్ (ఎల్పీఎస్సీ) నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
- సుందర్ కృష్ణన్
- ఎం. మోహన్
- పి. రాజశేఖర్
- ఆర్. సురేశన్
సమాధానం
2. ఎం. మోహన్
16. ఇటీవల ఏ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా అహ్మద్ అల్ షరా నియమితులయ్యారు?
- సిరియా
- సౌదీ అరేబియా
- ఇరాన్
- ఇజ్రాయెల్
సమాధానం
1. సిరియా
17. కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 ప్రకారం అత్యధిక నెలవారీ పట్టణ తలసరి సగటు వినియోగ వ్యయంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
- ఆంధ్రప్రదేశ్
- మహారాష్ట్ర
- రాజస్థాన్
- తెలంగాణ
సమాధానం
4. తెలంగాణ
18. అండర్-19 మహిళల టీ-20 ప్రపంచకప్ 2025లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన 'గొంగడి త్రిష' ఏ రాష్ట్రానికి చెందినవారు?
- ఒడిశా (రూర్కెలా)
- ఆంధ్రప్రదేశ్ (కాకినాడ)
- తెలంగాణ (భద్రాచలం)
- కేరళ (కొచ్చి)
సమాధానం
3. తెలంగాణ (భద్రాచలం)
19. ఇటీవల రామ్సర్ సైట్ (చిత్తడినేల)గా ఎంపికైన ఖేచెయోపల్రి ఏ రాష్ట్రంలో ఉంది?
- ఝార్ఖండ్
- సిక్కిం
- తమిళనాడు
- కేరళ
సమాధానం
2. సిక్కిం
20. ఇండియాలో తొలి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షేలర్ వెల్లడించారు?
- ఒడిశా
- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- మహారాష్ట్ర
సమాధానం
4. మహారాష్ట్ర
21. 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది?
- విశాఖపట్టణం
- అమరావతి
- కోణార్క్
- పూరి
సమాధానం
3. కోణార్క్
22. ఇటీవల భారత్లో పర్యటించిన షణ్ముగరత్నం ఏ దేశ అధ్యక్షుడు?
- సింగపూర్
- మారిషస్
- మలేసియా
- ఫీజీ
సమాధానం
1. సింగపూర్
23. 85వ అఖిలభారత సభాపతుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?
- విశాఖపట్నం
- కోణార్క్
- పాట్నా
- హైదరాబాద్
సమాధానం
3. పాట్నా
24. ఇటీవల మరణించిన కేఎం చెరియన్ ఏ రంగంలో ప్రముఖ వ్యక్తి?
- ఆర్థిక రంగం
- న్యాయశాస్త్రం
- వైద్యరంగం
- రాజకీయం
సమాధానం
3. వైద్యరంగం
25. జాతీయ ఆరోగ్యమిషన్ను ఎన్నేళ్లు కొనసాగించాలని ఇటీవల కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది?
- 5
- 10
- 15
- 20
సమాధానం
1. 5
26. మహాకుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన మీద ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు?
- ఎం.కె. శర్మ
- హర్ష్ కుమార్
- డి.కె. నారాయణ్
- నంద కిశోర్
సమాధానం
2. హర్ష్ కుమార్
27. గోదావరి బోర్డుకు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
- రంజిత్ ప్రకాశ్
- సరస్వతి నారాయణ్
- ఎ.కె. ప్రధాన్
- రేవతి సింగ్
సమాధానం
3. ఎ.కె. ప్రధాన్
28. 2025ను 'ఇయర్ ఆఫ్ కమ్యూనిటీగా' ఏ దేశం ప్రకటించింది?
- సౌదీ అరేబియా
- చైనా
- ఇండియా
- యూఏఈ
సమాధానం
4. యూఏఈ
29. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, అస్సాం 2వ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు?
- దిబ్రూగఢ్
- నాగావ్
- జోర్హాట్
- తేజ్పూర్
సమాధానం
1. దిబ్రూగఢ్
30. మల్టీ లింగ్వల్ గవర్నెన్స్ భాషిణితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి ఈశాన్య రాష్ట్రం ఏది?
- మణిపూర్
- మిజోరాం
- త్రిపుర
- మేఘాలయ
సమాధానం
3. త్రిపుర