Advertisement

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలలో మొదటి ఏడాది అడ్మిషన్ నిర్వహించేందుకు జరిపే ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్‌ 2023 నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27…

కేంద్ర ప్రభుత్వ ప్రీమియర్ స్కూళ్లుగా చెప్పుకునే కేంద్రీయ విద్యాలయాలను1963 లో స్థాపించారు. ఇవి ప్రధానంగా డిఫెన్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల సౌలభ్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వృత్తిరీత్యా దేశంలో వివిధ ప్రాంతాల్లో…

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) అనేది ఇండియాలోని ఒక నాన్ గవర్నమెంటల్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు. ఇది ఒకప్పటి కేంబ్రిడ్జ్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్‌కు ప్రతిరూపమని చెప్పొచ్చు. ఇది సిబిఎస్‌ఈ బోర్డుకు దీటుగా జాతీయ…

సిబిఎస్‌ఈ దేశంలో పాఠశాల విద్యను అందిస్తున్న బోర్డులలో అతి పెద్దది. ఇది 1962 లో జాతీయ దృక్పథంతో  ఏర్పాటు చేయబడింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే పాఠ్యప్రణళికతో సెకండరీ విద్యను అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసారు.…

టీఎస్ పది ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి విడుదల చేసారు. 2021-22 పది పరీక్షలు మే 23 నుండి 1 జూన్ 2022 వరకు నిర్వహించారు. ఈ ఏడాది పది పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,03575 మంది విద్యార్థులు…

‘పరీక్ష పే చర్చ’ రిజిస్ట్రేషన్ 2022 విద్యార్థులకు పరీక్షా సంబంధిత సలహాలు, చిట్కాలు అందించే ప్రధాని మోడీ ‘పరీక్ష పే చర్చ’ 2022 5వ ఎడిషన్‌ కార్యక్రమంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రధాని మోడీ నిర్వహించే ఈవెంట్లలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం…

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, 8 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం ‘సైన్స్ ఛాలెంజ్’ని నిర్వహిస్తోంది. సీబీఎస్ఈ తో పాటుగా అన్ని బోర్డులకు చెందిన 8 నుండి 10వ తరగతి విద్యార్థులు జనవరి 17 నుండి ఫిబ్రవరి 28,…