Advertisement

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ 1983 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తిరుపతిలో స్థాపించారు. మహిళలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసారు. దాదాపు 130 ఎకరాల విస్తీర్ణాలో ఉండే…

ఆంధ్ర ప్రదేశ్ పరిధిలో ప్రాచీన విశ్వ విద్యాలయాల్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది. దేశంలో నిర్మించిన యూనివర్సిటీలలో ఇది 31వది. దీన్ని 1954 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తిరుపతిలో స్థాపించారు. దాదాపు వెయ్యి…

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 1967-68 సంవత్సరంల మధ్య శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రంగా అనంతపురములో ప్రారంభమైంది. ఆ తర్వాత 1976 సంవత్సరంలో స్వయంప్రతిపత్తిని పొందింది. 1981 లో విశ్వవిద్యాలయం హోదా లభించింది. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రస్తుతం…

కృష్ణ యూనివర్సిటీ 2008 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు కృష్ణ జిల్లా మచిలీపట్నంలో స్థాపించారు. కృష్ణ యూనివర్సిటీ పరిధిలో  పరిమిత స్థాయి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఎంబీఏ, ఫార్మసీ వంటి పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కృష్ణ యూనివర్సిటీ…

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 2006 లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్థాపించారు. ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులకు అందుబాటు దూరంలో ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో దీని ఏర్పాటు జరిగింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ మరియు తాడేపల్లిగూడెంలో అదనపు…

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ANGRAU) 1964 లో స్థాపించారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ప్రధానంగా అగ్రికల్చర్ కోర్సులను అందిస్తుంది. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి యూజీ, పీజీ, పీహెచ్డీ, డిప్లొమా మారియు పాలిటెక్నికల్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ప్రవేశాలు…

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 1986 లో స్థాపించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధునిక వైద్యంలో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమా మరియు సూపర్-స్పెషాలిటీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. అలానే డెంటల్, నర్సింగ్, ఆయుర్వేదం, హోమియోపతి మరియు…

దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 2008లో విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో స్థాపించారు. ఇది దేశంలో ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలలో ఒకటి. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ న్యాయవిద్య తో పాటుగా మరికొన్ని యూజీ, పీజీ…

జేఎన్టీయూ హైదరాబాద్ 1972 లో స్థాపించబడింది. దేశంలో ఒకానొక ప్రీమియర్ ఇంజనీరింగ్ విద్యను అందించే యూనివర్సిటీగా జేఎన్టీయూ హైదరాబాద్ కు పేరుంది. జేఎన్టీయూ హైదరాబాద్ అనుబంధంగా జగిత్యాల, మంతాని మరియు మెదక్ జిల్లా సుల్తాన్పూర్ లలో మరో మూడు శాఖలు ఉన్నాయి.…

ఉస్మానియా యూనివర్సిటీ దక్షిణ భారత దేశంలో మూడవ పురాతన విశ్వవిద్యాలయం. దాదాపు 1300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ యూనివర్సిటీని 1918 లో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించారు. ఇది దేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి ఉర్దూ…