ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పారామెడికల్ కోర్సులను 3 నెలల నిడివి నుండి మూడేళ్ళ నిడివితో అందిస్తున్నాయి. పది తర్వాత అందించే పారామెడికల్ కోర్సులు ఒకేషనల్ విద్యలో భాగంగా అందిస్తున్నారు. వీటిని డిప్లొమా కోర్సులుగా పరిగణిస్తారు. అలానే ఇంటర్ బైపీసీ అర్హుతలో రెండు…

ఇండియన్ ఆర్మీలో టెన్త్, ఇంటర్ తర్వాత పదుల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పలు రకాల సోల్జర్ మరియు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఏటా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందటం ద్వారా తక్కువ…

ఇంటర్ పూర్తిచేసే విద్యార్థులందరికి ఉన్నత విద్య చదివే అవకాశం ఉండకపోవచ్చు, ప్రధానంగా గ్రామీణ, నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ సమస్య ఉంటుంది. వీరికి ఉచిత విద్య కల్పించిన చదువుకునే అవకాశం ఉండదు. వీరి కుటుంబ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా వీరికి…

నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అందించే నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ 2022-23 నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఏటా లక్ష మందికి నిరుపేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. ఇందులో ఆంద్రప్రదేశ్ పరిధిలో 4,087 స్కాలర్షిప్లు, తెలంగాణ పరిధిలో…

స్వదేశీ చదువులకే కుటుంబ బడ్జెట్లు పరిధిని దాటుతుంటే విదేశీ విద్య గురించి ఇంకా వేరే చెప్పాలా. అందులోనా అమెరికాలో ఉన్నత విద్య అంటే ఇక్కడ ఖర్చు చేసే ప్రతీ రూపాయాకు సుమారు 75 చే గుణించాలి. F1 వీసా ద్వారా యూఎస్…

స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ద్వారా అత్యంత ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) చెందిన విద్యార్థులకు, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన టాప్ క్లాస్ యూనివర్సిటీలు మరియు ఇనిస్టిట్యూట్లలో పూర్తిస్థాయి రెసిడెన్సియల్ టైపు ఉన్నత విద్య అందిస్తారు. ఈ స్కాలర్షిప్ 2005-06…

స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ద్వారా అత్యంత ప్రతిభావంతులైన డిజాబిలిటీ విద్యార్థులకు, ప్రభుత్వం గుర్తించిన టాప్ క్లాస్ యూనివర్సిటీలు మరియు ఇనిస్టిట్యూట్లలో పూర్తిస్థాయి రెసిడెన్సియల్ టైపు ఉన్నత విద్య అందిస్తారు. ఈ స్కాలర్షిప్ 12 వ ప్లానింగ్ కమిషన్…

డిజాబిలిటీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్’ను 40 శాతం అంగవైకుల్యం (డిజాబిలిటీ) కలిగిన ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు డిప్లొమా విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.  ఫైనాన్సియల్, మెంటల్ ,సైకాలాజికల్ కారణాలతో 50 శాతం డిజాబిలిటీ విద్యార్థులు ఉన్నత విద్య నుండి…

డిజాబిలిటీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకంను 40 శాతం అంగవైకుల్యం (డిజాబిలిటీ) కలిగిన క్లాస్ IX మరియు X విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఫైనాన్సియల్, మెంటల్ ,సైకాలాజికల్ కారణాలతో 50 శాతం డిజాబిలిటీ విద్యార్థులు క్లాస్ IX, X లమధ్య…

స్కూల్ మరియు కాలేజీ విద్యకు నోచుకోని నిరుపేద మైనారిటీ బాలిక విద్యార్థులకు బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ ద్వారా తిరిగి తమ విద్యను కొనసాగే అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్కాలర్షిప్ 2003 లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి…