మైనారిటీ కుటుంబాలకు చెందిన పిల్లలు, పేదరికంతో సాంకేతిక మరియు ప్రొఫిషినల్ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద 2006 నుండి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ స్కాలర్షిప్ ప్రోఫిసినల్ పీజీ కోర్సులకు మరియు ఇంజనీరింగ్…

రెండు లక్షల లోపు ఆదాయం ఉండే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనూలు మరియు జొరాస్ట్రియన్ (పార్సీలు) విద్యార్థులకు కేంద్రప్రభుత్వం మైనారిటీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ అందిస్తుంది. దీనిలో భాగంగా అడ్మిషన్, ట్యూషన్ ఫీజుతో సహా…

లక్ష లోపు కుటుంబ ఆదాయం ఉండే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనూలు మరియు జొరాస్ట్రియన్ (పార్సీలు) లకు చెందిన విద్యార్థులకు కేంద్రప్రభుత్వం మైనారిటీ కమ్యూనిటీల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం పరిధిలో…

ఫోటోగ్రఫీ ఒకప్పుడు అభిరుచితో కూడుకున్న వ్యాపకం మాత్రమే, ప్రస్తుతం దీనిని వృత్తిగా స్వీకరించి కెరీర్ పరంగా రాణించే వారి సంఖ్యా ఏటా పెరుగుతుంది. ఫోటోగ్రఫీని కెరీరుగా ఎన్నుకున్న వారు ఫోటో జర్నలిస్ట్‌లుగా, ఫీచర్ ఫోటోగ్రాఫర్లుగా, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్లుగా, స్టాక్ ఫోటోగ్రాఫర్లుగా, వెడ్డింగ్…

ప్రజల ఆర్థిక లావాదేవీలు నమోదు చేసేందుకు మరియు పన్ను చెల్లింపుదార్లును గుర్తించేందుకు ఆదాయ పన్ను విభాగం పది అంకెల యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జారీచేస్తుంది, దాన్నే పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) అని అంటారు. దేశంలో వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు మరియు…

బిజినెస్ లేదా స్టార్టప్‌ ఏ దేశంలో ప్రారంభించినా, ప్రభుత్వ పరంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ నియమాలకు లోబడి మీ సంస్థను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో కూడా దానికి మినహాహింపు లేదు. దేశంలో వ్యాపార, వాణిజ్య అంశాలు క్రమబద్దీకరించే…

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఒక విస్తృతమైన వ్యాపార ప్రణాళికు సంబంధించింది. మిగతా బిజినెస్ రిజిస్ట్రేషన్లకు పూర్తి భిన్నమైనది భిన్నమైనది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు కనీసం 7మంది సభ్యలు ఉండాలి. గరిష్టంగా పరిమితి లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నిర్వహణను…

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా బిజినెస్ మానేజ్మెంట్ మరియు హాస్పిటల్ & హెల్త్ కేర్ మానేజ్మెంట్ విభాగాల్లో మానేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఎంబీఏ ప్రోగ్రాం కనిష్టంగా రెండేళ్ల నిడివితో, గరిష్టంగా నాలుగేళ్ళ లోపు  పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి…

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు ఆఫర్ చేస్తుంది. 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా యూజీసీ నెట్ పరీక్ష యందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంఫిల్ కోర్సులు రెండేళ్ల నిడివితో, పీహెచ్డీ కోర్సులు…

బీఆర్‌ఏఓయూ ఆరు నెలల నిడివితో విభిన్న సర్టిఫికెట్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. కోర్సు వారీగా 8వ తరగతి నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి ఉండే అభ్యర్థులు బీఆర్‌ఏఓయూ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు…