ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా పదుల సంఖ్యలో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. కేవలం 6 నెలల వ్యవధితో దాదాపు 80 కి పైగా కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఇందులో స్వయం ఉపాధిని కల్పించే నైపుణ్య అభివృద్ధి కోర్సులతో…

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ (LLP) రిజిస్ట్రేషన్ యూఎస్. యూకే, ఆస్ట్రేలియా మరియు జర్మనీ దేశాల్లో వృత్తి నిపుణులు ఎక్కువ మొగ్గుచూపే కంపెనీ మోడల్. 2008 నుండి ఇండియాలో కూడా ఈ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది. చట్టపరమైన, వృత్తి పరమైన గుర్తింపు కోరుకునే…

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి ? బిజినెస్ లేదా స్టార్టప్‌ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎక్కువ మంది ఎంపిక చేసుకునే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రైవేట్ లిమిటెడ్. చిన్న, మధ్య మరియు భారీ ప్రరిశ్రములు కూడా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్’కు ప్రాధ్యానత ఇస్తాయి.…

సవరించిన 2013 కంపెనీ చట్టం భారత వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనది వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్. ఓనర్షిప్ షేరింగ్ లేకుండా, షేర్ హోల్డర్లు లేకుండా ఒంటి చేతితో కార్పొరేట్ స్టైల్ బిజినెస్ ఫార్మేట్ నిర్వహించలనుకునే వారికీ…

ఆంధ్ర యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా 24 దూరవిద్య స్టడీ సెంటర్లను కలిగి ఉంది. ఈ స్టడీ సెంటర్లలో దూరవిద్యకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇవే స్టడీ సెంటర్ల ద్వారా ఏయూ అందించే దూరవిద్య కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏలూరు,…

ఆంధ్ర యూనివర్సిటీ, దూరవిద్య ద్వారా రెండు మరియు మూడేళ్ల నిడివితో ఎంబీఏ & ఎంసీఏ కోర్సులను విద్యార్థులకు ఆఫర్ చేస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా మానేజ్మెంట్ ఉన్నత విద్య కలను నిజం చేసుకోవచ్చు.…

ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య ద్వారా డిప్లొమా మరియు పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తుంది. ఆరు నెలల నుండి ఏడాది నిడివితో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. పీజీ డిప్లొమా కోర్సులకు బ్యాచిలర్…

ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య ద్వారా ఆరు నెలల నిడివితో సర్టిఫికేటెడ్ కోర్సులు అందిస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రకటన జనవరి మరియు జులై నెలలలో వెలువడుతుంది. ఈ కోర్సులకు సంబంధించి పూర్తివివరాలు…

ఆంధ్ర యూనివర్సిటీ 1972 నుండి దూరవిద్య ద్వారా పీజీ కోర్సులను అందిస్తుంది.బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు కరస్పాండెన్స్ డిగ్రీ పేరుతో ఎంఏ మరియు ఎంకామ్ కోర్సులను అందిస్తుంది. రెండేళ్ల నిడివితో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు రెగ్యులర్ పీజీ…

ఆంధ్ర యూనివర్సిటీ, దూరవిద్య ద్వారా బీఏ, బీకామ్, బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీలను ఆఫర్ చేస్తుంది. మూడేళ్ళ నిడివితో అందిస్తున్న ఈ కోర్సులకు మొదటి ఏడాది ప్రవేశాలతో పాటుగా, లాటరల్ ఎంట్రీ ద్వారా మధ్యలో ఆపేసిన బ్యాచిలర్ డిగ్రీలను పూర్తి చేసేందుకు రెండు…