ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద మండల, జిల్లా, మున్సిపల్ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు స్వల్ప మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అలానే 9 మరియు 10వ…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌లను ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాల పేర్లతో అందిస్తుంది. ఈ రెండు పథకాలను ఇంటర్మీడియట్ నుండి పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కేటగిరికి చెందిన…

ఇండియా నుండి రూపొందించబడిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థల్లో ఒకానొక ఉత్తమమైనది ఎక్స్‌ట్రామార్క్స్. దీన్ని 2009 లో అతుల్ కులశ్రేష్ఠ రూపొందించారు. ఎక్స్‌ట్రామార్క్స్ జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలతో పాటుగా కేజీ నుండి 10+2 వరకు ఆన్‌లైన్ లైవ్ క్లాసులు నిర్వహిస్తుంది. అలానే…

పాఠశాల విద్యకు సంబంధించి ఇండియా మరియు గల్ఫ్ దేశాల్లో మెరిట్‌నేషన్ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్ విద్యా వేదిక. ఇది కేజీ నుండి 10+2 వరకుసీబీఎస్‌ఈ మరియు ఐసీఎస్‌ఈ సిలబస్ ఆధారిత ఆన్‌లైన్ కంటెంట్ అందిస్తుంది. వీటిలో పాటుగా జేఈఈ మరియు…

ఇండియన్ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో టాపర్ లెర్నింగ్ ఒకానొక లీడింగ్ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫారమ్‌గా చెప్పొచ్చు. ఇది నెట్‌వర్క్ 18 మీడియా సంస్థ ద్వారా రూపొందించబడింది. ఇది ఇండియన్ పాఠశాల విద్యకు సంబంధించి కేజీ నుండి 10+2 వరకు పూర్తిస్థాయి సీబీఎస్‌ఈ మరియు…

భారతీయ ఆన్‌లైన్ విద్యా సంబంధిత లెర్నింగ్ వేదికల్లో టాపర్‌ను ఒకానొక ఉత్తమ ఆన్‌లైన్ విద్యా వేదికగా అభివర్ణించవచ్చు. టాపర్ ఆన్‌లైన్ విద్యకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో కంటెంట్ అందిస్తుంది. లైవ్ క్లాసులతో మొదలుకుని తక్షణ సందేహ పరిస్కారం వరకు అన్ని…

భారత్ నుండి పుట్టుకొచ్చిన విద్యా పరమైన ఉత్తమ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో డౌట్‌నట్ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. డౌట్‌నట్ ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులలో సందేహాలు తీర్చే ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికగా రూపొందించబడింది. దీన్ని 2016…

వేదాంతు అనేది ఇండియన్ ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ లైవ్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక ద్వారా ఉత్తమ నైపుణ్యమున్న ఉపాధ్యాయులు ఇంటర్‌నెట్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్లు అందిస్తారు. దీన్ని ఒకరకంగా ఆన్‌లైన్ హోమ్ ట్యూషన్ ప్లాటుఫారమ్‌గా అభివర్ణించవచ్చు. వేదాంతు పూర్తిగా ఉపాధ్యాయుల దృష్టికోణంలో…

అమ్మఒడి పథకం ద్వారా 1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షులకు ఏడాదికి 15 వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. దేశంలో మరెక్కడలేని ఈ కార్యక్రమాన్ని…

ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆన్‌లైన్ విద్య పరంగా స్థాపించబడిన డిజిటల్ లెర్నింగ్ వేదికల్లో బైజుస్ ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. అప్పటి వరకు సాంప్రదాయ విద్యా విధానానికి అలవాటు పడ్డ భారతీయ విద్యార్థులకు బైజుస్ నూతన బోధనా విధానాన్ని పరిచయం…