Advertisement

భారత పార్లమెంటు లోక్‌సభ (దిగువ సభ మరియు రాజ్యసభ (ఎగువ సభ) తో రూపొందించబడి ఉంటుంది. లోక్‌సభలో ఇద్దరు నామినేటెడ్ సభ్యులతో కిలిపి మొత్తం 545 పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) ఉంటారు. అయితే రాజ్యాంగంలోని 104వ సవరణ ద్వారా ఆంగ్లో -…

భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 1లో, ఆర్టికల్ 1 నుండి 4 మధ్య యూనియన్ మరియు దాని భూభాగంకు సంబంధించిన కథనాలను పొందుపర్చారు. రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థని ఏర్పర్చినప్పటికీ, మన రాజ్యాంగ నిర్మాతలు దేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్‌ (రాష్ట్రాల యూనియన్‌)గా అభివర్ణించారు.…

భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని నియమాలు, నిబంధలను పరిస్థితులు మరియు కాలానికి అనుగుణంగా మార్చుకోవడానికి ఒక సవరణ విధానాన్ని పొందుపర్చారు. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలను రాజ్యాంగంలోని 20వ భాగంలో, ఆర్టికల్ 368 ద్వారా అందుబాటులో ఉంచారు. అయితే రాజ్యాంగంలోని…

భారతదేశంలోని రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రులు మరియు గవర్నర్ల జాబితా చదవండి. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో మూడు కేంద్రపాలిత ప్రాంతాలను ముఖ్యమంత్రులు పరిపాలిస్తారు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టనెంట్ గవర్నర్ల అధీనంలో ఉంటాయి.…

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 7 డిసెంబర్ 2023న హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి  ప్రమాణస్వీకారం చేసారు. ఆయనతో పాటు ఆయన పదకొండు మంది సభ్యుల మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం…

ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 20 ఉత్పత్తులు భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్స్ పొంది ఉన్నాయి. వీటిలో కొండపల్లి తోలు బొమ్మలు, బందరు లడ్డు, ఉప్పాడ చీరలు, అరకు కాఫీ వంటి పలు ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఉత్పత్తులు హస్తకళా…

జీవుల లక్షణాల ఆధారంగా వాటిని సమూహాలుగా విభజించడాన్ని వర్గీకరణ (టాక్సోనమీ) అంటారు. దీన్ని ప్రతిపాదించినవారు ఎ.పి. డీకండోల్ (1813). క్రీస్తుపూర్వం అరిస్టాటిల్ జీవులను రెండు ప్రధాన రాజ్యాలుగా వర్గీకరించారు. ఈయనను ‘పురాతన వర్గీకరణ శాస్త్ర పితా ‘మహుడు’ అంటారు. భారతదేశంలో వర్గీకరణను…

శ్వాసక్రియను ఆంగ్లంలో రెస్పిరేషన్ అంటారు. రెస్పి రేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రెస్పైర్ అంటే పీల్చడం అని అర్థం. అయితే ఇది కేవలం ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగితమయ్యే వరకు ఉండే…

గంగా నది భారత ఉపఖండంలో అతి పొడవైన నది. గంగానది ఉత్తరకాశీ జిల్లాలో సుమారు 7010 మీటర్ల ఎత్తులో హిమాలయాలలోని గంగోత్రి (గౌముఖ్) హిమానీనదాల నుండి భాగీరథిగా మొదలవుతుంది. గంగా నది ఉత్తర భారతదేశంలోని గంగా మైదానం గుండా దక్షిణం మరియు…

ఆంధ్రప్రదేశ్‌లో 40 పెద్ద, మధ్య మరియు చిన్న నదులతో కూడిన నదీ వ్యవస్థ ఉంది. వీటిలో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి మరియు పెన్నా నదులు ప్రధానమైనవి. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద మరియు పొడవైన నది గోదావరి. ఆంధ్రప్రదేశ్ 975 కిమీల…