Advertisement

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్, దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులకు అందిస్తారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) అందించే ఈ స్కాలర్షిప్, ఏటా ఇంటర్మీడియట్ నుండి ఎంఫిల్, పీహెచ్డీ చదువుతున్న 2000 మంది ప్రతిభావంతులు…

తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్, డీఎస్సీ వంటి ఎన్నో ఉద్యోగ పోటీ పరీక్షలకు పూర్తి ఉచితంగా రెసిడెన్సియల్ టైపు శిక్షణ అందిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఏపీ…

ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ అందిస్తుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్టడీ సర్కిల్ పంపకం సంబంధించి ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఏపీ స్టడీ సర్కిల్ ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర…

వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద ప్రాక్టీసులో ఉండే జూనియర్ న్యాయవాదులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ స్టైపెండ్ అందిస్తుంది. లా నేస్తం పథకం ద్వారా జూనియర్‌ లాయర్లకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ సమయంలో మూడేళ్ల పాటు అందిస్తారు.…

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు కులాలకు చెందిన విద్యార్థుల విదేశీ చదువులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. గతంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో అందించే ఈ పథకంను ప్రస్తుతం జగనన్న విదేశీ…

వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు బ్రాహ్మణ విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న కోచింగ్ సెంటర్లలో ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. కుటుంబ ఆదాయం ఆరు లక్షల లోపు ఉండే విద్యార్థులు ఈ…

ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం కింద ప్రభుత్వ పాఠశాల నుండి 10వ తరగతిలో అత్యధిక మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు వికలాంగు విద్యార్థులకు టాప్ కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియట్ అడ్మిషన్…

ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద మండల, జిల్లా, మున్సిపల్ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు స్వల్ప మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అలానే 9 మరియు 10వ…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌లను ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాల పేర్లతో అందిస్తుంది. ఈ రెండు పథకాలను ఇంటర్మీడియట్ నుండి పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కేటగిరికి చెందిన…

అమ్మఒడి పథకం ద్వారా 1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షులకు ఏడాదికి 15 వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. దేశంలో మరెక్కడలేని ఈ కార్యక్రమాన్ని…